ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో బుధవారం దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి ప్రజలకు సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అంతేకాకుండా జీవితకాలం కార్యకర్తల పని చేస్తానని ఆయన అన్నారు.