ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న యువకుడు

78చూసినవారు
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని ఒక మారుమూల ప్రాంతం. అక్కడ ఒక యువకుడు నైపుణ్యానికి కొదవ లేనట్టుగా చిత్ర లేఖనంలో సరికొత్త చిత్రాలు వేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గిద్దలూరు మండలం దిగుమెట్ట గ్రామానికి చెందిన ఆళ్లగడ్డ వంశీ కుమార్ బూజుతో మదర్ థెరిస్సా చిత్రంను బూజుతో వేయడం వలన ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నడు వంశీ కుమార్.

సంబంధిత పోస్ట్