గిద్దలూరు: జిల్లా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వినతి

50చూసినవారు
గిద్దలూరు: జిల్లా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వినతి
గిద్దలూరు నియోజకవర్గ వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తించి జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మంత్రులకు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో ప్రజలకు ఏదైనా జరిగితే వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆసుపత్రులకు వెళ్ళవలసిన పరిస్థితి అని అశోక్ రెడ్డి సమస్యను వారికి వివరించి చెప్పారు.

సంబంధిత పోస్ట్