కల్తీకల్లు విక్రయం పై స్థానికులు ఆగ్రహం

2965చూసినవారు
గిద్దలూరు మండలం ముండ్లపాడు, తాళ్లపల్లి గ్రామాల వద్ద కల్లు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలకు చేటు చేస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్తు బిళ్ళలు వైట్ పౌడర్ తో కల్తీ కల్లు తయారు చేస్తున్నారని కల్లు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం స్థానికులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్