రాచర్ల: మిర్చి పంట పరిశీలన

78చూసినవారు
రాచర్ల: మిర్చి పంట పరిశీలన
రాచర్ల మండలంలోని జేపీ చెరువు, చోళవీడు, చిన్నగానిపల్లి, అన్నం పల్లి గ్రామాలలో పచ్చిమిర్చి పంటను బుధవారం స్థానిక ఉద్యానవన శాఖ అధికారిణి విష్ణు ప్రియ పరిశీలించారు. 2 రోజులగా కురుస్తున్న వర్షాలకు వేరు కుళ్ళు మిర్చి పంటకు పంటకు సోకే అవకాశం ఉందని రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించి చెప్పారు. పంటలు నష్టపోకుండా రైతులకు సూచనలు ఇచ్చారు. సలహాలు కొరకు స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్