నిందితులను శిక్షించాలంటూ ర్యాలీ

64చూసినవారు
కంభంలో మంగళవారం కృష్ణవేణి స్కూల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు నేషనల్ ర్యాలీ నిర్వహించారు. కోల్ కత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిని అత్యాచారం చేసి ఆపై హత్య చేయడంపై ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యురాలిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఉపాధ్యాయులు విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్