దూర విద్యను సద్వినియోగం చేసుకోవాలి

54చూసినవారు
దూర విద్యను సద్వినియోగం చేసుకోవాలి
దూరవిద్యా విధానంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకు 2024 - 25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ తెలిపారు. శనివారం గిద్దలూరు ఎంఈఓ కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారి బి. మాల్యాద్రి నేతృత్వంలో అడ్మిషన్ల ప్రక్రియ, పరీక్షా కేంద్రాల ఎంపిక మరియు నిర్వహణపై ఓపెన్ స్కూల్స్ నిర్వాహకులతో సమీక్ష జరిపారు. దూర విద్యా విధానం ఒక వరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్