ఇళ్ల వద్ద నుంచి బయటకు రావద్దు

82చూసినవారు
ఇళ్ల వద్ద నుంచి బయటకు రావద్దు
పామూరు మండలంలోని శుక్రవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ నేపథ్యంలో దుబాగుంట సచివాలయం ఏఎన్ఎం చెనికల కుమారి గ్రామస్తులకు అధిక ఉష్ణోగ్రతల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యవసరం అనిపిస్తే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని అన్నారు. అలాగే ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలనిగ్రామస్తులకు సూచించారు.

సంబంధిత పోస్ట్