కనిగిరి: పోలీసు అమరుల దినోత్సవం బ్యానర్లు ఏర్పాటు

74చూసినవారు
కనిగిరి: పోలీసు అమరుల దినోత్సవం బ్యానర్లు ఏర్పాటు
అక్టోబర్‌ 21న జరిగే పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు పోలీసు అమరవీరులను గుర్తు చేసుకుంటూ మొగళ్లూరులో ఆదివారం బ్యానర్‌ను ఏర్పాటు చేసి అమరవీరుల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన తన సర్వీసులో జరిగిన పలు విషయాలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్