నారా లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి

80చూసినవారు
నారా లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు నియోజకవర్గ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే ఇంటూరి తెలిపారు.

సంబంధిత పోస్ట్