నీటి కోసం కౌన్సిలర్ రామ లక్ష్మమ్మను నిలదీసిన స్థానికలు

3658చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 22వ బ్లాకులో మున్సిపాలిటీ వాటర్ అందక ఇబ్బంది పడుతున్నట్లు కౌన్సిలర్ రామలక్ష్మమ్మను స్థానిక ప్రజలు శనివారం నిలదీసి నిరసన తెలిపారు. మా సమస్యలను పలుమార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు తెలియజేసిన ఫలితం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు దృష్టి సాధించి నీటి కష్టాలను తీర్చాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్