ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని టిడిపి నాయకులు మంగళవారం ఒంగోలు మాగు
ంట కార్యాలయం నందు ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి ఎంపీ
మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం క్లస్టర్ పోల్ మేనేజ్మెంట్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి మరియు పొదిలి కొనకనమిట్ల తర్లుపాడు మండల టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.