జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు 354 నామినేషన్లు

63చూసినవారు
జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు 354 నామినేషన్లు
ఈనెల 25వ తేదీ నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాలను సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పలువురు నామినేషన్ పత్రాలను సమర్పించారు. జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు 354 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. తర్వాత అభ్యర్థులకు చిహ్నాలను కేటాయిస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్