సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం

81చూసినవారు
సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం
'వరద బాధితుల సహాయార్థం విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదివారం కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రాఘవరావు, ఆయన సోదరులు, గోరంట్ల రవికుమార్ మరియు నిడమానూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్