బాలినేనిని కలిసిన చీరాల ఇంచార్జ్ ఆమంచి

1936చూసినవారు
బాలినేనిని కలిసిన చీరాల ఇంచార్జ్ ఆమంచి
శనివారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ శాఖా మాత్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలులోని తమ నివాసములో చీరాల నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ కలసి భోజనం చేస్తూ చీరాల రాజకీయా పరిస్థితులు, అభివృద్ధి గురించి చర్చించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్