నేడు సంతనూతలపాడుకు బాలకృష్ణ రాక

1063చూసినవారు
నేడు సంతనూతలపాడుకు బాలకృష్ణ రాక
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు సంతనూతలపాడుకు చేరుకోనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి అసెంబ్లీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ లు హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. మండలంలో ఆయా గ్రామాల్లోని కూటమి నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్