జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి: మంత్రి

56చూసినవారు
జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి: మంత్రి
వైసీపీ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం దక్కిందని, అన్ని రంగాల్లో సమ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. చీమకుర్తి మండలం అగ్రహారంలో మంత్రి మేరుగు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్