పోటీ తత్వం పెంచేందుకు ఆటల పోటీలు

80చూసినవారు
వేసవి కాలంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం వలన పోటీ తత్వం పెరుగుతుందని ఎర్రగొండపాలెం గ్రంథపాలకురాలు కటికల ఝాన్సీ అన్నారు. బుధవారం శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. బుధవారం కథలు చెప్పడం, వార్తలు చదవడం తదితర వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీలలో కటికి నవనేశ్వర్ నాయుడు ఫస్ట్, కటికి దినేశ్వర్ సెకండ్ నిలిచారని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్