పేదలకు పక్కా ఇళ్లు: మంత్రి పార్థసారథి

59చూసినవారు
పేదలకు పక్కా ఇళ్లు: మంత్రి పార్థసారథి
రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్లు ఇస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తాము మాత్రం నివాసానికి యోగ్యమైన భూముల్లో ఇళ్లు కట్టిస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్