ఏపీలో ఫలితాల తర్వాత ప్రతీకార దాడులు..!

605చూసినవారు
ఏపీలో ఫలితాల తర్వాత ప్రతీకార దాడులు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలలోను ఆందోళనకు కారణంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర నిఘా వర్గం హెచ్చరిస్తోంది. జూన్ 19వ తేదీ వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

సంబంధిత పోస్ట్