నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

59చూసినవారు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టాటా మోటార్స్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌యూఎల్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్న జాబితాలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్