అమెరికాలోని న్యూయార్క్లో ఏపీకి చెందిన బీలం అచ్యుత్ అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బైక్ ప్రమాదంలో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. బీలం అచ్యుత్ న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించారు.