కర్నూలులో రోడ్డు ప్రమాదం (వీడియో)

52చూసినవారు
కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్