నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్!

62చూసినవారు
నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్!
ఏపీలో నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్‌కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా స్పషత రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్