పురుగుల మందు తాగిన చేనేత కార్మికుడు.. సెల్ఫీ వీడియో వైరల్

77చూసినవారు
కర్నూలు జిల్లా కోడుమూరులోని వెంకటేశ్వర కాలనీకి చెందిన చేనేత కార్మికుడు గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగుతూ తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంత మంది స్థలం విషయంలో వేధిస్తున్నారని, అందుకే పురుగుల మందు తాగానని వాపోయాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్