వరదల బీభత్సం.. 30 మందికిపైగా మృతి

62చూసినవారు
వరదల బీభత్సం.. 30 మందికిపైగా మృతి
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికిపైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు వరదనీటితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం 24 రెవెన్యూ సర్కిళ్లలో 470 గ్రామాలు నీట మునిగాయి. 43 సహాయ శిబిరాల్లో 5,114 మంది ఆశ్రయం పొందడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్