ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతికి సోనియా, చంద్రబాబు కారణమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వైఎస్ బతికించారని.. ఆయన ఫొటో పెట్టుకునే అర్హత ఆ పార్టీకి లేదని విమర్శించారు.
ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబుకు అధికార దాహం తప్ప.. ప్రజల సంక్షేమం పట్టదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.