TDPకి షాక్.. YCPలోకి కీలక నేత

49537చూసినవారు
TDPకి షాక్.. YCPలోకి కీలక నేత
ఎన్నికల వేళ కడప జిల్లా కమలాపురంలో టీడీపీ షాక్ తగలనుంది. గురువారం పులివెందులలో సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డ శివారెడ్డి.. టికెట్ రాకపోవడంతో టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ఆయన టీడీపీలో చేరారు.. ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్