శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాం: టీటీడీ ఈవో

54చూసినవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాం: టీటీడీ ఈవో
AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. ‘‘భక్తులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడమే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశాం. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో 26 లక్షల మందికి అన్న ప్రసాదాలు అందించాం. గరుడ వాహన సేవ జరిగిన రోజు 3.5 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారు’’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్