AP: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి పంపించారు. అంతకుముందు ఈ నివేదికను హరీశ్ గుప్తాకు సిట్ అందజేసింది. అనంతరం దాన్ని ప్రభుత్వం ఈసీకి పంపించింది.