ఓటమి భయంతో కొత్త కుట్రలు: వర్ల రామ‌య్య

56చూసినవారు
ఓటమి భయంతో కొత్త కుట్రలు: వర్ల రామ‌య్య
AP: ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతోనే వైసీపీ నేతలు కొత్త కుట్రలు చేస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వైసీపీ నేత మన్విత్‌ కృష్ణారెడ్డి టీడీపీ నేత గెటప్‌తో సోషల్‌ మీడియాలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. మన్విత్‌పై డీఐజీ సెంథిల్‌ కుమార్‌కు ఫిర్యాదు చేసిన వ‌ర్ల‌.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్