2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల(SR) నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 44 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. జీతం రూ.70వేల వరకు చెల్లిస్తారు. వివరాలకు లింక్: https://drive.google.com/file/d/1R7htqf20RyGAOL_VMUYFqhENZ2VdbkCS/view?usp=sharing