కందుకూరు: వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేకు చెక్కు అందజేత

75చూసినవారు
కందుకూరు: వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేకు చెక్కు అందజేత
వరద బాధితులు సహాయం కోసం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి లక్ష రూపాయలు చెక్కు అందజేసిన మోపాడు గ్రామ ప్రజలు. విజయవాడలో ఇటీవల సంభవించిన వరద బాధితులు సహాయార్థం కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు మండలం మోపాడు గ్రామ ప్రజలు రూ. 100000/- చెక్కును తమ వంతు సహాయంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి అందజేశారు. ఈ సందర్భంగా మోపాడు గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్