కందుకూరులో స్వచ్ఛత హీ సేవ ర్యాలీ

67చూసినవారు
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్