కావలి నియోజకవర్గంలోని చెంచుగానిపాలెంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా జగనన్న పాటకు జడ్పీటీసీ జంపాల రాఘవులు డాన్స్ వేసి సందడి చేశారు. ఆయనతో పాటు పలువురు వైసిపి నాయకులు చిందులు వేయడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది.