బైక్ ర్యాలీ చేపట్టిన టిడిపి నేతలు

63చూసినవారు
బోగోలు మండలంలో బుధవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. టిడిపి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్