బుచ్చి: వర్షపు నీటిలో మునిగిన జగనన్న కాలనీ

74చూసినవారు
బుచ్చి: వర్షపు నీటిలో మునిగిన జగనన్న కాలనీ
నెల్లూరు జిల్లాలోని బుచ్చి మండల కేంద్రంలోని జగనన్న కాలనీ పరిస్థితి దారుణంగా మారింది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి జగనన్న కాలనీ లోని ఇల్లు నీట మునిగాయి. వెంటనే మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. జెసిబి ద్వారా నీరు బయటకు వెళ్లే విధంగా కాలువ తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఉంటామని, ఎవరు భయపడవద్దని అక్కడ ప్రజలకు భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్