మున్వ‌ర్ లేని లోటు తీర‌నిది

2960చూసినవారు
నెల్లూరు జెండావీధికి చెందిన వ‌క్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మ‌న్ షేక్ మున్వ‌ర్ మృతి చెందడం బాధాక‌ర‌మ‌ని టీడీపీ ‌నేత‌లు విచారం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం జెండా వీధిలోని మున్వ‌ర్ నివాసానికి రాజ్య‌స‌భ‌స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాజీ మంత్రులు డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్‌, డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్‌యాద‌వ్‌, టీడీపీ ముఖ్య‌నేత‌లు త‌ర‌లివెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్