మాజీ మంత్రి కాకానిపై ధ్వజమెత్తిన సోమిరెడ్డి

63చూసినవారు
మాజీ మంత్రి కాకానిపై ధ్వజమెత్తిన సోమిరెడ్డి
రామకోటిలా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రూ. 100 కోట్ల జపంలో నిమగ్నం అయ్యాడని సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం - జనసేన - భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజుల పూర్తయిన సందర్భంగా శనివారం మనుబోలు మండలం వడ్లపూడిలో నిర్వహించిన ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్