రాచ వారి పల్లిలో మాజీ ఎమ్మెల్యే ప్రచారం

53చూసినవారు
దుత్తలూరు మండలం రాచవారి పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజయరామిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రవీంద్రబాబు, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, దుత్తలూరు మండలం కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం ఉన్నారు.

సంబంధిత పోస్ట్