అనంతపురం జేఎన్టీయూకు అరుదైన గౌరవం

77చూసినవారు
అనంతపురం జేఎన్టీయూకు అరుదైన గౌరవం
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి మేకింగ్ ఇండియా ఎంప్లోయాబుల్ అవార్డు దక్కింది. ఈ సందర్బంగా ఇంఛార్జ్ వీసీ సుదర్శన రావు శుక్రవారం మాట్లాడుతూ ముంబై నగరంలో ఇండియా ఎంప్లాయ్ ఫారం, ఇండియా ఎడ్యుకేషన్ ఫారం సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈ అవార్డు దక్కినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంఛార్జ్ వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ దేవన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్