కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సంఘీభావ యాత్ర

65చూసినవారు
కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సంఘీభావ యాత్ర
అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరు పోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆధ్వర్యంలో.. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సంఘీభావ యాత్రను శుక్రవారం చేపట్టారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించిందని, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసేది కూడా సీఎం చంద్రబాబు అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్