జగన్ మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదం: టీడీపీ నేత

56చూసినవారు
జగన్ మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదం: టీడీపీ నేత
ఏపీ మాజీ సీఎం వై. యస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సయ్యద్ సైఫుద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ. 5 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసినప్పుడు మానవత్వం కనపడలేదా అని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మానవత్వం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్