చరిత్రలో చిరస్మరణీయుడు కలాం: డిటిఎఫ్

52చూసినవారు
చరిత్రలో చిరస్మరణీయుడు కలాం: డిటిఎఫ్
మండల కేంద్రంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి శనివారం నిర్వహించారు. క్షిపణి శాస్త్ర రంగంలో చిరస్మరణీయ సేవలు అందించిన అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా డిటిఎఫ్ నాయకులు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ మాట్లాడుతూ. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయటంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్