18వ డివిజన్ లో సమస్యలపై కమిషనర్ కు వినతి

56చూసినవారు
18వ డివిజన్ లో సమస్యలపై కమిషనర్ కు వినతి
అనంతపురం మునిసిపల్ కమిషనర్ నాగరాజును తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి డీ. హసీనా బేగం, తెలుగుదేశం పార్టీ 18వ డివిజన్ ఇంచార్జి, యూనిట్ ఇంచార్జి ఎస్. ఖలందర్, బూత్ కన్వీనర్లు అబ్దుల్ హీదాయత్, మున్ని మంగళవారం కలిశారు. 18వ డివిజన్ లో డ్రైనేజీ సమస్య, పందుల సమస్య, వీధి లైట్స్, ఇతర సమస్యల గురించి ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్