టీచర్ల సమస్యలపై యూటీఎఫ్ వినతి పత్రం

73చూసినవారు
టీచర్ల సమస్యలపై యూటీఎఫ్ వినతి పత్రం
ఉపాధ్యాయుల సమస్యలపై శుక్రవారం ధర్మవరం ఎంఈఓ కార్యాలయం వద్ద ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ఎంఈఓ గోపాల్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ. మున్సిపల్ హైస్కూల్లో సబ్జెక్టు టీచర్లను నియమించాలని, నవంబర్లోగా మున్సిపాలిటీ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ టీచర్లను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్