ధర్మవరంలోని సీపీఐ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ నేత మధు మాట్లాడుతూ. పట్టణంలో ప్లంబర్లకు కేటాయించిన స్థలాలను అనర్హులకు తొలగించి, అర్హులకు ఆ స్థలం కేటాయించాలని పేర్కొన్నారు. సోమవారం తహశీల్దార్ నటరాజ్ను కలిసి నకిలీ పట్టాలను రద్దు చేయాలని కోరారు.