విలేఖరి పై దాడిని ఖండిస్తూ ఎస్పీకి వినతి పత్రం

53చూసినవారు
విలేఖరి పై దాడిని ఖండిస్తూ ఎస్పీకి వినతి పత్రం
ధర్మవరంలో ఓ విలేఖరి పై దాడి చేసిన అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని.. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు పుల్లయ్య ఆధ్వర్యంలో బుధవారం పాత్రికేయులు పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రత్నను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి బాబు, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు నాగరాజు, గణేష్, రాజేష్ సాయికృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్