మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా రోడ్డుపై టీడీపీ నేతల నిరసన

58చూసినవారు
ధర్మవరంలోని శివానగర్ ఎన్డీఏ కార్యాలయం వద్ద శనివారం మున్సిపల్ కమిషనర్ వ్యతిరేకంగా టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్ మాట్లాడుతూ. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకం సరికాదని పేర్కొన్నారు. అనంతరం 'కమిషనర్ డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్