ఆర్ డి టి ఆధ్వర్యంలో క్రీడాకారులకు కిట్ల పంపిణీ

78చూసినవారు
ఆర్ డి టి ఆధ్వర్యంలో క్రీడాకారులకు కిట్ల పంపిణీ
గుత్తి పట్టణంలోని ఎమ్మెస్ ఫుట్ బాల్ క్రీడా మైదానంలో శనివారం ఆర్డిటి వారి ఆధ్వర్యంలో ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, కోచ్ ప్రసాద్ చేతుల మీదుగా ఫుడ్ బాల్ క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ డి టి సహకారంతో ఫుడ్ బాల్ క్రీడా విద్యార్థులకు ఫుట్బాల్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్